అనర్హత వేటు అంశం ఇంకా తేలకపోవడంతో ఇప్పటికీ అధికారికంగా వైసీపీ ఎంపీగానే కొనసాగుతోన్న రఘురామకృష్ణంరాజు.. సొంత పార్టీపై, అధినేత సీఎం జగన్ పై తీవ్రస్థాయి విమర్శలు, అనూహ్య ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా పోలవరం ఎత్తు తగ్గింపు, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అంశాలపై నర్సాపురం ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ఎత్తు తగ్గింపు వ్యవహారంలో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3uCHt09
https://ift.tt/eA8V8J

No comments:
Post a Comment