Friday, 12 February 2021

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఎన్నికల ఉల్లంఘన కేసు .. ఉపసంహరణకు కోర్టులో కోదాడ పోలీసుల పిటీషన్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు 2014 ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని దాఖలైన కేసులో ఇటీవల సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 12వ తేదీన జగన్ కోర్టుకు హాజరుకావాలని అందులో ఆదేశించారు. అయితే నిన్న జగన్ కోర్టుకు హాజరు కాలేదు. దీనిపై కోదాడ పోలీసులు ఒక పిటీషన్ దాఖలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rOrrhx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour