Friday, 19 February 2021

ఉన్నావ్ : వీడిన బాలికల హత్య కేసు మిస్టరీ... చంపింది 'లంబు'.. అదే కారణం...

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో పశుగ్రాసం కోసం వెళ్లిన ఇద్దరు బాలికలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం,మరో బాలిక అపస్మారక స్థితిలో కనిపించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. బాలికల మృతికి విష ప్రయోగమే కారణమని పోలీసులు నిర్దారించారు. ముగ్గురు బాలికల్లో ఒక బాలిక పట్ల మనసుపడ్డ ఓ యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తేల్చారు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన ఆ యువకుడు అసలు నిజాలను బయటపెట్టాడు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37wHJUC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour