Friday, 12 February 2021

జోగి రమేశ్ నోరు మూసుకోవాలి -ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశం -‘స్కీములు కట్’ వ్యాఖ్యల ఫలితం -రచ్చ

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం, జగన్ సర్కారుకు మధ్య రోజుకో సంచలన వివాదం తలెత్తుతూనే ఉంది. పంచాయితీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హౌజ్ అరెస్టు, మీడియా భేటీలపై నిషేధం వివాదం చల్లారిందనుకునేలోపే అధికార వైసీపీకే చెందిన పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jKY9xI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour