రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థినిపై అఘాయిత్యం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో మొదట ఆటో డ్రైవర్ల పాత్రపై అనుమానాలు వ్యక్తం కాగా.. పోలీసుల విచారణలో వారికి సంబంధం లేదని తేలింది. అంతేకాదు,యువతిని అసలెవరూ కిడ్నాప్ చేయలేదని పోలీసులు గుర్తించడం గమనార్హం. ఈ నేపథ్యంలో అసలు యువతిపై అత్యాచారం జరిగిందా లేదా... జరిగితే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37abiv0
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment