Wednesday, 10 February 2021

తెలంగాణాపై వాళ్లకు కనీస పరిజ్ఞానం ఉందా .. వైఎస్ షర్మిల పార్టీపై మంత్రి హరీష్ రావు పరోక్ష వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తాడు, కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు ప్రకటన చేసిన షర్మిలపై అధికార టీఆర్ఎస్ నిప్పులు జరుగుతోంది. అన్న పై కోపం ఉంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టాలి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏం పని అంటూ టిఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ మినహాయించి ఏ పార్టీ అయినా ప్రజలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3p5d9HK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour