మధ్యప్రదేశ్లో జిల్లా కోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయిన జడ్డిపై ఆయన జూనియర్ అధికారి ఓ ఫిర్యాదు చేసింది. జడ్డిగా పనిచేసిన కాలంలో తనపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. దీంతో మధ్యప్రదేశ్ హైకోర్టు దీన్ని సీరియస్గా తీసుకుని విచారణ చేపట్టింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సదరు న్యాయమూర్తికి ఛీఫ్ జస్టిస్ బాబ్డే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Zoxi16
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment