Wednesday, 10 February 2021

మీ జెండాలు,ఎజెండాలు తెలంగాణకు అవసరం లేదు... షర్మిల పార్టీపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్‌లోనే వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను,కేసీఆర్ కుటుంబాన్ని తిరస్కరించేందుకు సిద్దమయ్యారని... వారంతా కాంగ్రెస్ వైపు మళ్లకుండా ఉండేందుకే షర్మిలను రంగంలోకి దించారని పేర్కొన్నారు. తెలంగాణ సమాజం ఎడ్డిగా ఏమీ లేదని... ఇదంతా కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు జరుగుతున్న పన్నాగమని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36ZezNQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour