Monday, 15 February 2021

నేపాల్,శ్రీలంకల్లోనూ బీజేపీ... త్రిపురం సీఎం వ్యాఖ్యలపై లంక ఎన్నికల కమిషన్ రియాక్షన్...

బ్రిటీషర్లు భారత్‌ను విభజించి పాలించారని... అంతకు పూర్వం ఇప్పటి పొరుగు దేశాలైన నేపాల్,మియన్మార్,శ్రీలంక,ఆఫ్ఘనిస్తాన్,టిబెట్ తదితర దేశాలు భారత్‌లో అంతర్భాగం అన్నది కొంతమంది బీజేపీ నేతల వాదన. ముక్కలు చెక్కలుగా విడిపోయిన వీటన్నింటిని మళ్లీ కలిపి అఖండ భారత్ ‌ను నిర్మిస్తామని అప్పుడప్పుడు వేదికలపై వ్యాఖ్యానిస్తుంటారు. రెండేళ్ల క్రితం జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు అఖండ్ భారత్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3u31XiA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour