Wednesday, 3 February 2021

బాలిక గ్యాంగ్‌రేప్.. రాళ్లతో కొట్టి హత్య: తండ్రి..నాలుగేళ్ల చిన్నారినీ వదల్లేదు

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. 16 సంవత్సరాల బాలికపై ఆరుమంది కిరాతకులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిర్బంధించి.. కొన్ని గంటల పాటు నరకం చూపించారు. అనంతరం ఆమెను రాళ్లతో కొట్టి చంపారు. ఆమె తండ్రి, నాలుగేళ్ల అక్క కుమార్తెనూ దారుణంగా హత్య చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aCTtWy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour