Tuesday, 23 February 2021

పాకిస్థాన్ బుద్ధి చూపినా..: ఇమ్రాన్ ఖాన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన భారత్

న్యూఢిల్లీ: ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వుతూ ఉండే దాయాది దేశం పాకిస్థాన్ గత కొంత కాలం క్రితం మన విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లకుండా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు ఆ దేశానికి మన దేశ గగన తలం మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, భారత్ మాత్రం పాపిస్థాన్‌‌లా వ్యవహరించలేదు. అనుమతులిచ్చేసింది. పాకిస్థాన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3btxbXz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour