Thursday, 18 February 2021

జగన్ కు అద్భుతమైన సలహా ఇచ్చిన స్వరూపానంద స్వామి ..ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టే వ్యూహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి ఏ ఇతర సీఎంలు ఎదుర్కోనంత విమర్శలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత, ఆలయాలపై జరుగుతున్న దాడులు, విగ్రహ విధ్వంస ఘటనలను సీఎం జగన్ కు ఆపాదిస్తూ ప్రతిపక్ష పార్టీలు రచ్చ చేస్తున్నాయి. సీఎం జగన్ క్రిస్టియన్ అని, అందుకే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dniw2F
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour