Monday, 15 February 2021

కొడాలి నాని దోషా,కాదా ?వాక్‌స్వాతంత్ర్యం తేల్చేందుకు అమికస్ క్యూరీ-హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో నిజానిజాలు తేల్చడం హైకోర్టుకు కూడా కష్టంగా మారింది. తొలుత కొడాలి నాని చేసిన వ్యాఖ్యల ఫుటేజ్‌ను అడిగిన హైకోర్టు.. ఫుటేజ్‌ సమర్పించాక కూడా దీనిపై ఎటూ తేల్చలేకపోయింది. దీంతో కేసు రేపటికి వాయిదా పడింది. అయితే కొడాలి పిటిషన్‌పై విచారణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3b8bSuy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour