Wednesday, 3 February 2021

అసెంబ్లీ ముందుకు నిమ్మగడ్డ- త్వరలో ప్రివిలేజ్ కమిటీ సమన్లు ? రామోజీరావు కేసే ఆధారం

ఏపీలో పంచాయతీ ఎన్నికల కేంద్రంగా ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కూ, వైసీపీ సర్కారుకు మధ్య సాగుతున్న పోరు మరో మలుపు తీసుకోబోతోంది. మంత్రులపై గవర్నర్‌కు చేసిన ఫిర్యాదులో నిమ్మగడ్డ అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీతో విచారణ చేయిస్తున్న సర్కారు.. ఇప్పుడు ఏకంగా ఆయన్ను అసెంబ్లీ ముందు హాజరయ్యేలా వ్యూహరచన చేస్తోంది. ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39LX2Kz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour