Wednesday, 10 February 2021

చిట్యాల సీఐ ఆత్మహత్యాయత్నం: పురుగుల మందు తాగి కారులోనే..

జయశంకర్‌ భూపాలపల్లి: జిల్లాలోని చిట్యాల సీఐ ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు సీఐ సాయిరమణ. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వరంగల్ కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే, ఆత్మహత్యకు యత్నించడానికి గల కారణాలు తెలియరాలేదు. బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కేయూసీ ఫిల్టర్ బెడ్ సమీపంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tVTmhA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour