Thursday, 4 February 2021

ఇప్పుడూ రైతులకు మద్దతుగానే: గ్రేటా థన్‌బర్గ్, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: మనదేశంలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఆందోళనకు పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్ మరోసారి తన మద్దతును తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఇండియాలో జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతిస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YGKMox
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour