Sunday, 7 February 2021

అమరావతిపై వైఎస్ జగన్ ఏం చెప్పబోతున్నారు?: హైకోర్టు అభిప్రాయం? సుదీర్ఘ విరామం

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సుదీర్ఘ విరామం తరువాత మూడు రాజధానుల అంశంపై దృష్టి కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ అసెంబ్లీలో ప్రకటన చేసిన తరువాత తలెత్తిన న్యాయపరమైన ఇబ్బందుల నేపథ్యంలో ఆయన ఈ అంశంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. పలితంగా- మూడు రాజధానుల ఏర్పాటు వ్యవహారంలో జాప్యం నెలకొంటూ వస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rsXiEr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour