Monday, 15 February 2021

నిమ్మగడ్డకు హైకోర్టు షాక్‌- రేషన్ వాహనాల వాడకంపై- జగన్‌ సర్కార్‌కు ఊరట

ఏపీలో ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన రేషన్‌ పంపిణీ వాహనాల వాడకానికి పంచాయతీ ఎన్నికల కోడ్‌ కారణంగా గతంలో బ్రేక్‌ పడింది. అయితే ఎన్నికల కారణంగా రేషన్ పంపిణీకి వాహనాలు వాడకుండా ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ఇవాళ సస్పెండ్‌ చేసింది. రేషన్ వాహనాల వాడకంపై ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. నిమ్మగడ్డతో జగన్ సర్కార్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jNfmGK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour