Thursday, 4 February 2021

పల్నాడుపై బీజేపీ ఫోకస్‌- కీలక నేతలకు గాలం- కలిసొస్తున్న సమీకరణాలు

ఏపీ, తెలంగాణ సరిహద్దులకు సమీపంలో ఉన్న పల్నాడు రాష్ట్రంలో అత్యంత వెనుక బడిన ప్రాంతాల్లో ఒకటి. పొరుగునే కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నా ఇక్కడ ప్రజలు దాహార్తితో అల్లాడుతున్న పరిస్ధితి. దీంతో ప్రభుత్వాలు మారుతున్నా ఇక్కడి పరిస్ధితుల్లో మార్పు రావడం లేదు. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల హవా కొనసాగే ఈ ప్రాంతంలో తొలిసారిగా జెండా పాతేందుకు కాపు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cHA1uq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour