గ్లోబల్ గా కరోనా విలయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆదివారం నాటికి మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 11.43కోట్లకు, మరణాల సంఖ్య 25.4లక్షలకు పెరిగింది. 1.12కోట్ల కేసులతో భారత్ రెండో స్థానంలో, దాదాపు 3కోట్ల కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉన్నాయి. మహమ్మారిని నియంత్రించే పలు దేశాలు ఇప్పటికే డజనుకుపైగా వ్యాక్సిన్లను ఆమోదించాయి. అవన్నీ రెండు డోసుల టీకాలే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pZkXLC
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment