Thursday, 4 February 2021

ఏపీలో తొలిసారి ఎస్సీ,ఎస్టీ హైపవర్ కమిటీ భేటీ .. జగన్ కీలక ఆదేశాలు, చంద్రబాబుపై మంత్రులు ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన స్టేట్ లెవెల్ హైపవర్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ భేటీ అయింది . ఎస్సీ ఎస్టీ లకు సంబంధించి బాధితులకు రావాల్సిన భూమి, ఇతర పరిహారాలు, అట్రాసిటీ కేసుల విషయాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ భేటీలో మంత్రులతో, అధికారులతో చర్చించారు. ఏపీ సచివాలయంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cGVMKM
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour