న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా చైనాపై దృష్టి సారించింది. డ్రాగన్ కంట్రీ రెక్కలు విరిచేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ముందుగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో రెండు గంటల పాటు ఫోన్లో మాట్లాడారు అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్. హాంగ్కాంగ్లో ప్రజాస్వామ్యం లేకుండా కుటిల ప్రయత్నాలు చేస్తున్న చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జో బైడెన్.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3d69gju
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment