Friday, 12 February 2021

డ్రాగన్ కంట్రీకి పెద్దన్న వార్నింగ్: జిన్‌ పింగ్‌తో బైడెన్ రెండు గంటలు ఏం మాట్లాడారు..?

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా చైనాపై దృష్టి సారించింది. డ్రాగన్ కంట్రీ రెక్కలు విరిచేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ముందుగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో రెండు గంటల పాటు ఫోన్‌లో మాట్లాడారు అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్. హాంగ్‌కాంగ్‌లో ప్రజాస్వామ్యం లేకుండా కుటిల ప్రయత్నాలు చేస్తున్న చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జో బైడెన్.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3d69gju
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour