Monday, 15 February 2021

కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వేగంగా కదులుతున్న షర్మిల... హైదరాబాద్,రంగారెడ్డి నేతలతో భేటీ...

తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు దిశగా వైఎస్ షర్మిల వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ నెల 9న నల్గొండ జిల్లా వైఎస్సార్ అభిమానులతో భేటీ అయిన షర్మిల.. తాజాగా హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల్లోని వైఎస్సార్ అభిమానులతో సమావేశం కానున్నారు. సోమవారం(ఫిబ్రవరి 15) మధ్యాహ్నం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వీరితో భేటీ కానున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆమె బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bax9DA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour