Monday, 15 February 2021

పెళ్లి కోసం కొన్న పట్టుచీరనే మృతదేహానికి చుట్టి... ఎస్సారెస్పీ దుర్ఘటన నింపిన విషాదం...

జగిత్యాల జిల్లా మేడిపల్లి శివారులో కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే.దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో మృతి చెందిన శ్రేయ(25)కు మే 23న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టేముందు స్వగ్రామం జోగన్‌పల్లిలో దైవదర్శనం కోసం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2N9kau4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour