Friday, 26 February 2021

చంద్రబాబు బస చేసిన గెస్ట్ హౌస్ కు పవర్ కట్ .. మేము షాకులిస్తామన్న మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మాజీ సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆయనకు ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తున్నారని టిడిపి నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా అడుగడుగునా అవాంతరాలు కల్పించడంపై టిడిపి నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జమిలి ఎన్నికలు వస్తే వైసీపీని ఇంటికి పంపిస్తాం..చక్రవడ్డీతో సహా బదులిస్తాం:చంద్రబాబు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2O2by8C
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour