Thursday, 18 February 2021

పూరీ జగన్నాథుడి ఆలయంలో బాలీవుడ్ నటి కంగనా: వివాదాల నుంచి రిలీఫ్

భువనేశ్వర్: ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. చాలాకాలం నుంచి వార్తల్లో ఉంటూ వస్తోన్నారు. సినిమాలతో కంటే వివాదాల ద్వారా ఆమె ఈ మధ్య కాలంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో మినీ యుద్ధాన్ని సాగించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైని పాకిస్తాన్‌తో పోల్చిన అనంతరం ఆమె వివాదాల్లో చిక్కుకున్నారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pzxmp2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour