Thursday, 4 February 2021

రైతుల ఆందోళనలు: ఆ ఎఫ్‌ఐఆర్‌లో గ్రెటా థన్‌బర్గ్ పేరు లేదన్న దిల్లీ పోలీసులు... ఎంతటి విద్వేషం ఎదురైనా రైతుల వైపే ఉంటానన్న గ్రెటా...

దిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనలకు సంబంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టుల విషయమై ఓ ఎఫ్ఐఆర్ నమోదు చేశామని దిల్లీ పోలీసులు తెలిపారు. అయితే, ఇందులో పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ పేరు లేదని, ఆమెపై కేసు నమోదు చేసినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని వారు వివరణ ఇచ్చారు. ఆందోళనల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39QZGi4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour