Saturday, 13 February 2021

వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా వెనుక: నెల తరువాతే టూర్: ఈలోగా..?

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల.. తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీని నెలకొల్పడానికి ముమ్మరంగా సన్నాహాలు చేస్తోన్నారు. ఇప్పటికే ఓ విడత జిల్లా స్థాయి వైఎస్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులతో సమావేశాలను నిర్వహించారు. క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లా పర్యటనతో దీన్ని లాంఛనంగా ప్రారంభిచాలని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aWUit6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour