హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల.. తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీని నెలకొల్పడానికి ముమ్మరంగా సన్నాహాలు చేస్తోన్నారు. ఇప్పటికే ఓ విడత జిల్లా స్థాయి వైఎస్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులతో సమావేశాలను నిర్వహించారు. క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లా పర్యటనతో దీన్ని లాంఛనంగా ప్రారంభిచాలని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aWUit6
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment