Wednesday, 3 February 2021

వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడుల వెల్లువ: మోడీ సర్కార్‌కు అండగా: గుట్టు విప్పిన అమెరికా

వాషింగ్టన్: దేశ రాజధానిని అట్టుడికిస్తోన్న వ్యవసాయ బిల్లుల వ్యవహారంలో క్రమంగా కేంద్రానికి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు, మాజీ క్రికెటర్లు.. ఈ బిల్లుల వివాదంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. అక్షయ్ కుమార్, లతా మంగేష్కర్, సచిన్ టెండుల్కర్ వంటి ప్రముఖులు వ్యవసాయ బిల్లులకు అనుకూలంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cFuV1G
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour