Friday, 19 February 2021

విశాఖలో ప్రారంభమైన విజయసాయి రెడ్డి పాదయాత్ర... సాయంత్రం భారీ బహిరంగ సభ...

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శనివారం(ఫిబ్రవరి 20) విశాఖపట్నంలో పాదయాత్ర చేస్తున్నారు. జీవీఎంసీ నుంచి కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ గేటు వరకూ 22కి.మీ మేర పాదయాత్ర సాగనుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం విజయసాయి తన పాదయాత్రను ప్రారంభించారు.మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ueJqjl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour