Friday, 26 February 2021

ఒక కూతురు కోసం అమ్మకానికి మరో కూతురు: ఏపీలో మనసును పిండేసిన వ్యధ

మనసుల్ని పిండేసే విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది . నవమాసాలు మోసి కని, పెంచి, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ కూతుర్ని తల్లిదండ్రులు 46 ఏళ్ల వ్యక్తికి విక్రయించారు. పన్నెండేళ్ల వయసున్న ఆ కుమార్తెను పది వేల రూపాయల కోసం విక్రయించిన సంఘటన తెలిసిన వారంతా ఆ తల్లిదండ్రుల కర్కశత్వాన్ని నిందిస్తూ ఉంటే, ఆ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sCcgIR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour