Friday, 5 February 2021

హై అలర్ట్: ఢిల్లీలో భారీగా పోలీసుల మొహరింపు, సరిహద్దులో సాయుధ బలగాలు

వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. ఢిల్లీ సరిహద్దు సింగు, టిక్రీ, ఘజీపూర్ వద్ద బ్యారికేడ్లు అలానే ఉన్నాయి. ఇవాళ 3 గంటలు ఆందోళన చేస్తామని రైతులు ప్రకటించిన నేపథ్యంలో.. బ్యారికేడ్లు పెట్టి భారీగా పోలీసులను మొహరించారు. రైతులు నిరసనకు అనుమతి లేదని డిల్లీ పోలీసులు చెబుతున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rvs53c
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour