వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. ఢిల్లీ సరిహద్దు సింగు, టిక్రీ, ఘజీపూర్ వద్ద బ్యారికేడ్లు అలానే ఉన్నాయి. ఇవాళ 3 గంటలు ఆందోళన చేస్తామని రైతులు ప్రకటించిన నేపథ్యంలో.. బ్యారికేడ్లు పెట్టి భారీగా పోలీసులను మొహరించారు. రైతులు నిరసనకు అనుమతి లేదని డిల్లీ పోలీసులు చెబుతున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rvs53c
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment