Friday, 26 February 2021

మహిళా ప్రయాణికురాలి వద్ద భారీగా పేలుడు పదార్థాలు: రైల్వే స్టేషన్‌లో అరెస్ట్

కోజికోడ్: కేర‌ళ‌లోని కోజికోడ్ రైల్వే స్టేష‌న్‌లో ఓ మ‌హిళా ప్యాసింజెర్ నుంచి భారీగా పేలుడు ప‌దార్ధాల‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ రైలు ప్ర‌యాణికురాలి నుంచి పోలీసులు 117 జిలెటిన్‌ స్టిక్స్‌, 350 డిటోనేట‌ర్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై-మంగుళూరు సూప‌ర్‌ఫాస్ట్ రైలులో వ‌చ్చిన సదరు ప్ర‌యాణికురాలి నుంచి ఈ పేలుడు ప‌దార్ధాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZP2OFE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour