Sunday, 14 February 2021

ఫాస్టాగ్: నేటి నుంచి దేశమంతా తప్పనిసరి.. లేకపోతే డబుల్ బాదుడే.. కీ పాయింట్స్ ఇవే...

జాతీయ రహదారులపై టోల్ ప్లాజా చెల్లింపులకు కేంద్రం తీసుకొచ్చిన ఫాస్టాగ్(FASTag) విధానం సోమవారం(ఫిబ్రవరి 15) నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. దేశంలోని అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు ఇది తప్పనిసరి. కాబట్టి వాహనాదారులు ఇకపై ఫాస్టాగ్ లేకుండా టోల్ ఫీజు చెల్లించడం కుదరదు. సోమవారం నుంచి టోల్ గేట్ల వద్ద ఉండే అన్ని లేన్లు ఫాస్టాగ్ విధానంలోనే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZerCXn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour