Friday, 12 February 2021

జగన్‌ సొంత జిల్లాలో రైల్వే ప్రాజెక్టుపై కేంద్రం మెలిక- సర్కారుపై సగం భారం- కాదనలేని పరిస్ధితి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కుదిరిన పలు ఒప్పందాలను విభజన తర్వాత ఏపీ, తెలంగాణలో అమలు చేయలేని పరిస్దితి ఉంది. దీని వెనుక పలు కారణాలు ఉన్నాయి. విభజనతో నష్టపోయిన ఏపీ పాత ఒప్పందాల అమలు కష్టంగా మారింది. అయితే కేంద్రం మాత్రం గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేసి తీరాల్సిందేనని పట్టుబడుతోంది. ఇదే క్రమంలో సీఎం జగన్‌ సొంత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aZwOnf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour