Tuesday, 9 February 2021

ఏపీలో పంచాయతీ పోరుకు భారీ స్పందన- 82 శాతం పోలింగ్‌- 8 గంటలకు ఫలితాలు

ఏపీలో ఉత్కంఠ భరితంగా సాగిన పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌కు మంచి స్పందన లభించింది. రాష్ట్రంలో విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల్లో జరిగిన పోలింగ్‌కు ఓటర్లు భారీగా తరలివచ్చారు. ఎస్‌ఈసీ పిలుపు మేరకు ప్రభుత్వం కూడా భారీ ఏర్పాట్లు చేయడంతో చెదురుమదురు ఘటనల మధ్య పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ ఉదయం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tICiLP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour