Friday, 19 February 2021

54 సంస్థల్ని అమ్మిందెవరు చంద్రం .. నీ మొసలి కన్నీరు, కొంగ జపాలు జనానికి తెలియవా: సాయిరెడ్డి ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంలో అధికారి వైసిపి, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడం కోసం వైసీపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, విశాఖ స్టీల్ ప్లాంట్ లో నిరుపయోగంగా ఉన్న 7 వేల ఎకరాల భూములు విక్రయిస్తే స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NGFHKm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour