ఇటీవల లోక్సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 'హమ్ దో,హమారే దో సర్కార్(మేమిద్దరం.. మాకిద్దరు..)' అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంపై తాజాగా కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలే స్పందించారు. రాహుల్ గాంధీ ఆ నినాదాన్ని ప్రమోట్ చేయాలనుకుంటే వివాహం చేసుకోవాలని సూచించారు. అంతేకాదు, దళిత మహిళను వివాహం చేసుకోవడం ద్వారా కులనిర్మూలన దిశగా అడుగు వేయాలన్నారు.అథవాలే వ్యాఖ్యలు రాహుల్పై వ్యంగ్యాస్త్రాలా లేక ఏ ఉద్దేశంతో అన్నారన్నది చర్చనీయాంశంగా మారింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3u3RD9T
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment