Monday, 15 February 2021

కోవిడ్ 19 వ్యాక్సిన్ అని చెప్పి... వృద్ద దంపతులకు మత్తు ఇంజెక్షన్... ఆపై నగలతో పరార్...

కోవిడ్ 19 వ్యాక్సిన్ పేరుతో వృద్ద దంపతులకు మత్తు మందు ఇచ్చి ఆభరణాలు చోరీ చేసిన ఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేటలో చోటు చేసుకుంది. కొన్ని నెలల క్రితం బాధితుల ఇంటి పక్కనే అద్దెకు దిగిన ఓ బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఈ చోరీకి పాల్పడింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసును దర్యాప్తు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OE7VGm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour