Thursday, 18 February 2021

ఏపీలో ఆరు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల- మార్చి 15న పోలింగ్- అన్నీ వైసీపీకే

ఏపీ శాసనమండలిలో పలువురు సభ్యుల రాజీనామాలు, పదవీకాలం ముగింపుతో ఖాళీ అయిన ఆరు స్ధానాల ఎన్నికల నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్‌ విడుదల చేసింది. దీని ప్రకారం ఎన్నికలకు ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 15న ఎన్నికలు ఉంటాయి. అయితే ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో అసెంబ్లీలో భారీ మెజారిటీతో ఉన్న వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NeUc8o
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour