Wednesday, 10 February 2021

కందరాడలో ఫిబ్రవరి 13న రీపోలింగ్: బ్యాలెట్ పత్రాల అపహరణే కారణం

తూర్పుగోదావరి: పిఠాపురం మండలం కందరాడలో ఫిబ్రవరి 13న రీపోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పత్రాలను దుండగులు ఎత్తుకెళ్లిన నేపథ్యంలో ఇక్కడ రీపోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి కందరాడలో కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కొంతమంది దుండగులు అక్రమంగా కేంద్రంలోకి చొరబడి చివరి రౌండ్ బ్యాలెట్ పత్రాలను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో తనకు అన్యాయం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3p93mAf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour