పోలియో మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు డ్రాప్స్ వేస్తున్నారు. సందర్భాన్ని బట్టీ చిన్నారులకు అందజేస్తున్నారు. అసలే కరోనా కరాళ నృత్యం చేస్తోండగా.. కొన్నిచోట్ల అపశృతులు కూడా జరుగుతున్నాయి. పోలియో డ్రాప్స్కి బదులు.. చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్ వేసిన ఘటన కలకలం రేపింది. ఆ డ్రాప్స్ తీసుకున్న చిన్నారులు అనారోగ్యానికి గురయ్యారు. మహారాష్ట్రలోని యవత్మాల్లో జరిగిన ఘటన చర్చానీయాంశమైంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tfMcnT
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment