Monday, 1 February 2021

వామ్మో.. పోలియో చుక్కలకు బదులు శానిటైజర్.. 12 మంది చిన్నారులకు అస్వస్ధత, ఎక్కడంటే..

పోలియో మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు డ్రాప్స్‌ వేస్తున్నారు. సందర్భాన్ని బట్టీ చిన్నారులకు అందజేస్తున్నారు. అసలే కరోనా కరాళ నృత్యం చేస్తోండగా.. కొన్నిచోట్ల అపశృతులు కూడా జరుగుతున్నాయి. పోలియో డ్రాప్స్‌కి బదులు.. చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్ వేసిన ఘటన కలకలం రేపింది. ఆ డ్రాప్స్ తీసుకున్న చిన్నారులు అనారోగ్యానికి గురయ్యారు. మహారాష్ట్రలోని యవత్మాల్‌లో జరిగిన ఘటన చర్చానీయాంశమైంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tfMcnT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour