Thursday, 14 January 2021

ఒడిశా బాలిక కిడ్నాప్, రేప్, హత్య కేసులో సీబీఐకి నోటీసు ఇచ్చిన సుప్రీం కోర్టు Newsreel

అయిదేళ్ల తన కుమార్తెను అపహరించి, అత్యాచారం చేసి చివరికి హత్య చేసిన కేసును సీబీఐతో విచారణ జరిపించాలని తల్లి సౌదామిని సాహూ చేసిన అభ్యర్థనను బుధవారం సుప్రీం కోర్టు బుధవారం విచారించింది. దీనిపై సీబీఐకి నోటీసు జారీ చేసింది. తన కుమార్తె అత్యాచారం, హత్య కేసులో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ సౌదామిని సుప్రీం కోర్టును

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39A8Vlw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour