Tuesday, 19 January 2021

అస్సాంలో గడ్డకట్టి , పాడైపోయిన వెయ్యి కోవిషీల్డ్ వ్యాక్సిన్ షాట్లు .. విచారణకు ఆదేశం

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. స్వల్పంగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు దుష్ప్రభావాలకు గురవుతుండగా, సానుకూల ఫలితాలు ఎక్కువగా వస్తుండటం కాస్త ఊరట కలిగిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కావాల్సిన కరోనా వ్యాక్సిన్లు తయారు చేయడం పెద్ద ప్రహసనంగా మారింది. దేశంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందించడానికి నాలుగు సంవత్సరాల కాలం పడుతుందని అధికారికంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bTHJAW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour