Friday, 22 January 2021

విషం కలిపిన స్వీట్లు ఇవ్వడం లాంటిదే... మా చుట్టూ వల పన్నే కుట్ర.. : కేంద్రంపై రైతు సంఘాల నేతలు

ఇప్పటికీ 10 దఫాలుగా చర్చలు జరిగాయి... ఇవాళ 11 రౌండ్ చర్చలు జరగబోతున్నాయి... తాజా సమావేశంలోనైనా కేంద్ర ప్రభుత్వానికి,రైతు సంఘాలకు మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెరపడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏడాదిన్నర పాటు అగ్రి చట్టాలను పక్కనపెట్టేందుకు కేంద్రం ముందుకొచ్చినప్పటికీ... వాటిని రద్దు చేయాలన్నదే తమ ఏకైక ఎజెండా అని రైతులు చెబుతున్నారు. వ్యవసాయ చట్టాలను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iHQhfJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour