Sunday, 31 January 2021

పంచాయతీ వార్ : చంద్రబాబు మ్యానిఫెస్టోపై వైసీపీ ఎదురు దాడి .. కాపీల రాయుడు అంటూ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు పంచాయతీ ఎన్నికలలో టిడిపి బలపరిచిన అభ్యర్ధులను గెలిపించాలని, ఒకవేళ వారు గెలిస్తే సమర్థవంతమైన పాలన అందిస్తారు అంటూ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. పల్లె ప్రగతి పంచ సూత్రాల పేరుతో చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై వైసిపి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడమే కాకుండా,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rfpfQ5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour