Monday, 25 January 2021

ఎన్నికల పంచాయతీ తేలేది ఎల్లుండే: జగన్ సర్కార్ ఆశలు ఆ పిటీషన్ మీదే: అదే హాట్ టాపిక్

అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేడి మళ్లీ రాజుకుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా ఇచ్చిన ఆదేశాలు, చేసిన వ్యాఖ్యలతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు ఆరంభం కాబోతోన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇదివరకు జారీ చేసిన నోటిఫికేషన్‌ను రీషెడ్యూల్ చేశారు. ఫలితంగా నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి సమయం చిక్కినట్టయింది. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pgVIVt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour