Tuesday, 26 January 2021

పంచాయతీ ఎన్నికల వేళ.. బీజేపీ కీలక నిర్ణయం: లంకా దినకర్‌పై సస్పెన్షన్ ఎత్తివేత: బరిలో

అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంటోన్న వేళ.. భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పార్టీ నాయకుడు లంకా దినకర్‌పై ఇదివరకు విధించిన సస్పెన్షన్‌ను ఎత్తి వేసింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదేశాలను జారీ చేశారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక.. పంచాయతీ పోలింగ్ నేపథ్యంలో.. ఆయన సేవలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3omJ5Hh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour