Saturday, 9 January 2021

మంత్రి కేటీఆర్‌కు బీజేపీ నిరసన సెగ... గో బ్యాక్ అంటూ నినాదాలు... కాషాయ కార్యకర్తల అరెస్ట్...

తెలంగాణ ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు బీజేపీ నిరసన సెగ తగిలింది. శనివారం(జనవరి 9) హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొనగా బీజేపీ నేతలు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొత్తగా గెలిచిన కార్పోరేటర్‌ను కార్యక్రమానికి ఆహ్వానించకుండా ప్రోటోకాల్ విస్మరించారని కేటీఆర్‌పై స్థానిక బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ డౌన్ డౌన్.. గో బ్యాక్.. అంటూ నినాదాలు చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nurX1N
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour