Friday, 29 January 2021

ఏపీ ఎస్‌ఈసీ కార్యదర్శిగా ఐఏఎస్‌ కన్నబాబు- జగన్‌ సర్కారు ఉత్తర్వులు

పంచాయతీ ఎన్నికల వేళ ఎస్‌ఈసీతో హోరాహోరీ పోరు సాగిస్తున్న జగన్‌ సర్కారు ఇవాళ కమిషన్‌కు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎన్నికల సంఘంలో ఐఏఎస్‌ వాణీ మోహన్‌ ఉద్వాసన తర్వాత ఖాళీ అయిన కార్యదర్శి పోస్టులో ఐఏఎస్‌ కన్నబాబును నియమిస్తూ జగన్ సర్కార్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఎన్నికల సంఘంలో ఉంటూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Yt3D6s
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour